అలిపిరి పాదాల మండపం వద్ద తోపుడు బండ్లపై ఆధారపడి జీవిస్తున్న పేదల ఉపాధిని దెబ్బతీయొద్దంటూ వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు అండగా వైసీపీ నిలుస్తుందని, తోపుడు బండ్లు తిరిగి ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Leave a comment