
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ను స్మరించుకుంటూ స్పోర్ట్స్ డే సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. తిరుపతిలో జరిగే పోటీలను హోంమంత్రి అనిత, ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని రవినాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాయింట్ కలెక్టర్ ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్,మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment