తిరుపతిలోని ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్ వేదికగా శ్రీ వెంకటరామ జ్యువెలర్స్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. జూన్ 26 నుంచి 28 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో సంప్రదాయ, ఆధునిక శైలిలో రూపొందించిన బంగారు, వజ్రాలు, పోల్కీ, కుందన్, బ్రైడల్ కలెక్షన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివాహాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనువైన ఎన్నో ప్రత్యేక డిజైన్లు సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనను సందర్శించి నాణ్యమైన ఆభరణాలను వీక్షించి ఎంపిక చేసుకోవాలని నిర్వాహకులు నగరవాసులకు ఆహ్వానం పలికారు.

Leave a comment